• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

CM Revanth: సుందిళ్ల సున్నం పెట్టింది.. మేడిగడ్డ మేడిపండు అయ్యింది: సీఎం రేవంత్ నిప్పులు

CM Revanth: సుందిళ్ల సున్నం పెట్టింది.. మేడిగడ్డ మేడిపండు అయ్యింది: సీఎం రేవంత్ నిప్పులు

ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్ తోడు దొంగలని విమర్శించారు. మేడిగడ్డ మేడిపండు అయ్యింది.. సుందిళ్ల సున్నం పెట్టిందని ఆరోపించారు.

VH: మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు

VH: మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని విడదీయాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోదీ అధికారం చేపడితే దేశం రెండు ముక్కలు అవుతుందని స్పష్టం చేశారు.

Lok Sabha Elections 2024: రైతు రుణ మాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Lok Sabha Elections 2024: రైతు రుణ మాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం నాడు పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.

Calcutta High Court: బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు, ఈసీకి హైకోర్టు సూచన..!!

Calcutta High Court: బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు, ఈసీకి హైకోర్టు సూచన..!!

పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు అనుమతించబోమని కోల్ కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా 17వ తేదీన ముర్షిదాబాద్‌లో మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి..? మోదీ ఏజెంట్ అని సందేహాం..!!

Rahul Gandhi: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి..? మోదీ ఏజెంట్ అని సందేహాం..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.

 కవిత బెయిల్ మీద దృష్టి సారించండి: మంత్రి కోమటి రెడ్డి

కవిత బెయిల్ మీద దృష్టి సారించండి: మంత్రి కోమటి రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని ఆరోపించారు.

CM Revanth: ఆమెతో నాకు పోటీనా.. డీకే అరుణపై సీఎం రేవంత్ పంచులు

CM Revanth: ఆమెతో నాకు పోటీనా.. డీకే అరుణపై సీఎం రేవంత్ పంచులు

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Lok Sabha Elections 2024: మిగతా రాష్ట్రాల్లోగా సీఎంలను మార్చం.. సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Lok Sabha Elections 2024: మిగతా రాష్ట్రాల్లోగా సీఎంలను మార్చం.. సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు‌ (Raghunandan Rao)పై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Raghurami Reddy: అసలు ఎవరీ రఘురామి రెడ్డి.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆయనకే కన్ఫామా?

Raghurami Reddy: అసలు ఎవరీ రఘురామి రెడ్డి.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆయనకే కన్ఫామా?

ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగి తన భార్య నందిని కోసం.. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు తన కొడుకు యుగంధర్ కోసం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సొదరుడు ప్రసాద్ రెడ్డి కోసం... అంతేనా పార్టీ సీనియర్ మండవ వెంకటేశ్వరరావు, ఆ తర్వాత రాయల నాగేశ్వరరావు పేరు.. అంతకంటే ముందు పార్టీ కురువృద్ధుడు వీహెచ్ హనుమంత రావుతో పాటు పలువురు సీనియర్లు ఆశించిన ఖమ్మం లోక్‌సభ సీటు ఎవరూ ఊహించని రీతిలో..

Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?

Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?

లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls) నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సినిమా హీరో విక్టరీ వెంకటేశ్‌లకు వియ్యంకుడు అయిన రఘురామ రెడ్డి పేరుని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి