రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలు
మేనేజ్మెంట్ డెవల్పమెంట్ ఇన్స్టిట్యూట్ (ఎండీఐ)- పీజీడీఎం, పీజీడీఎం - హెచ్ఆర్ఎం (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్), పీజీడీఎం-ఐబీ (ఇంటర్నేషనల్ బిజినెస్), పీజీడీఎం-బీఏ(బిజినెస్ అనలిటిక్స్) ప్రోగ్రామ్లలో ప్రవేశానికి
డాక్టర్ టి.వి.నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 1925 జూలై 26న జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు
‘గ్రూప్ ఆఫ్ 20(జీ-20)’ 18వ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. భారత్ తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో రెండు రోజులు న్యూఢిల్లీలోని ‘భారత మండపం’- ఇంటర్నేషనల్
భావకవిత్వానికి పేరు పొందిన ఈ కవి గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించాడు. 1892-1984 మధ్య కాలానికి చెందిన
రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లో అత్యధిక అభ్యర్థులు సంసిద్ధమయ్యే ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వరుస పరీక్ష తేదీలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ విద్యార్థులు, ప్రిపరేషన్కు సమయం కావాలని
హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూహెచ్)-‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)’ ప్రోగ్రామ్ను అందిస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) డిగ్రీ ప్రోగ్రామ్.
టీఎస్ టెట్ రెండు పేపర్లలోనూ కామన్గా ఉండేది లాంగ్వేజ్-1. సహజంగానే 10వ తరగతి వరకు ప్రథమభాషగా తెలుగు చదివిన అభ్యర్థులందరూ ఐచ్ఛికంగా తెలుగును ఎంపిక చేసుకుంటారు. తెలుగులో
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలయిన ఐఐఎ్ససి బెంగళూరు, ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ-పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశానికి ‘జామ్(జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్)’ చక్కని మార్గం. అయితే ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్ కోర్సులు.
భూమిని చక్కగా చూపించడానికి గ్లోబు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. భూమి ఏ ఆకారంలో ఉంది? నేల, నీరు ఎలా ఉంటాయి వంటి అంశాలు గ్లోబు ద్వారా తెలుసుకోవచ్చు. భూమిపై ఉన్న ఖండాలు, మహా సముద్రాలు, దేశాలను గ్లోబు ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.