అణుభౌతిక శాస్త్రంలో డాక్టరేట్ చేసిన ఒక శాస్త్రవేత్త... అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు... అన్నీ వదిలేసి అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి విజయనగరం జిల్లా చీపురుపల్లికి...
అమరావతి నగరంలో శరవేగంగా నిర్మాణాలు జరగడం ఆనందకరం. సీఆర్డీఏ భవనం మీద ఆంగ్ల అక్షరం ‘ఏ’ను నిలబెట్టారు. శిలాఫలకాలూ...
దశాబ్దాలుగా మన రాజకీయ పార్టీలు బీసీలు రిజర్వేషన్ పరిధిలోనే ఉండి ఎదగాలని, ఓపెన్ కేటగిరిలో పోటీ చేయరాదని బీసీ ప్రజల మనసుల్లో నాటాయి. దీని ప్రకారం బీసీలు కేవలం రిజర్వు స్థానాలకే...
రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఉచితాలలో కొన్ని నిజంగా మానవవనరుల అభివృద్ధికి, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంటే, చాలా వరకు...
భయానకమైన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీని రక్షించాలంటూ ఇండియాగేట్ దగ్గర సోమవారం నిరసన నిర్వహించి, అరెస్టయిన వారిని ఢిల్లీకోర్టు మూడురోజుల పోలీసు కస్టడీకి...
‘నేను ఎవరి కోసం తీయని రాగాల్ని పాడాలి?.. మన కనుల ముందే దేశం ఆకలితో కుమిలిపోతున్నప్పుడు. దేశమంతా విషాన్ని మథిస్తుంటే, ఢిల్లీ మద్యం సేవిస్తోంది. దేశమంతా చీకటి నిండితే ఢిల్లీ మెరిసిపోతోంది..’ అని...
భారత రాజ్యాంగం మన దేశపు ఆత్మ, అది మన ప్రజాస్వామ్యం ఇచ్చిన అమూల్యమైన వారసత్వం. రాజ్యాంగం కేవలం పరిపాలనా నియమాల పుస్తకం కాదు; అది న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం...
సోషల్ మీడియా వచ్చాక న్యూస్, సమాచారం క్షణాల్లో యూజర్కు చేరిపోతోంది. సోషల్ మీడియా ద్వారా వార్తల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా యూట్యూబ్ చానెళ్లు, వెబ్ పోర్టళ్లు పుట్టగొడుగుల్లా...
ప్రమాదవశాత్తు జరిగే దుర్ఘటనల్లో ప్రాణాలు ఎవరు కోల్్పోయినా బాధకరమే. ఆ ప్రమాద ఘటన వారి స్వస్థలానికి దూరంగా అందునా విదేశీగడ్డపై సంభవించడం మరింత దుఃఖదాయకం. ఇటీవల హైదరాబాద్ నుంచి...
జీ20 సదస్సు నిర్వహణ ఎంతో కష్టమని మాతో ఓ మాట ముందే చెప్పవచ్చు కదా... అని భారత ప్రధాని నరేంద్రమోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా అన్నారట. సదస్సు నిర్వహణలో భారత్...