బస్టాండ్ దగ్గర పనికోసం ఎదురుచూస్తున్న మహిళలు, గుట్టలపై జరిగే పనికోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే కూలీలు... పనికోసం తండ్లాట... దొరకకపోతే నిరాశ...! లోయపల్లిలోని ఈ జీవన దృశ్యాలు గ్రామీణ భారతంలో..
ఆర్థిక క్రమశిక్షణ, ముందుచూపు, లెక్కల ఆధారిత పాలన.. ఇవి కలిసొస్తేనే రాష్ట్ర అభివృద్ధి వేగం పెరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే దిశలో అడుగులు వేస్తున్నారని నాబార్డు క్రెడిట్...
1926లో విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వకళాపరిషత్కి ఈ ఏడాదితో నూరేళ్ళు నిండాయి. ఒక గొప్ప ఆశయంతో ఎందరో గొప్ప వ్యక్తుల సహకారంతో, మరెందరో గొప్ప వ్యక్తుల పాలనతో సాగిన ఘనమైన...
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో, దేశప్రజలకు పొదుపు చర్యలను సూచించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆచరించడం ఆరంభించారు. రెండే వాహనాలతో ఆయన ఢిల్లీ వీధుల్లో ప్రయాణిస్తున్న...
భారతదేశంలో న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలంటే, మొదటి మెట్టు అయిన పోలీసింగ్ కూడా అదే స్థాయిలో నిష్పక్షపాతంగా న్యాయపరంగా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే, స్టేషన్ హౌస్ ఆఫీసర్...
తెలుగు రాష్ట్రాలలో ప్రతి రోజూ లక్షలాది భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఆశీర్వచనాన్ని పొందుతున్నారు. దర్శనం అనంతరం భక్తులకు అందించే ఆశీర్వచన వస్త్రాలు కేవలం...
ప్రధాని చెప్పిన బంగారం కొనద్దన్న మాట ప్రస్తుతం దేశం ఆచరించాల్సిన బాట. ఒకప్పటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి ‘ఒక పూట తిండి మానేస్తే దేహానికీ, దేశానికీ మంచిది’ అని పిలుపునిచ్చారు...
ఇరవయ్యవ శతాబ్దం మొదటి ఐదు దశాబ్దాలు రెండు ప్రపంచ యుద్ధాలు, వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలు చరిత్రను చాలా మలుపులు తిప్పాయి. మన దేశం కూడా ఆ చరిత్రలో భాగమే...
‘డీలిమిటేషన్: దక్షిణాది రాష్ట్రాల సెల్ఫ్గోల్’ శీర్షికతో 28.4.2026 తేదీన ఆంధ్రజ్యోతిలో డా. జయప్రకాశ్ నారాయణ రాసిన వ్యాసంలో, ‘‘1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రానికీ కేటాయించిన సీట్లను 25 ఏళ్ల పాటు...
ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా దాని ప్రతికూల ప్రభావం ప్రపంచమంతటా ఉంటున్నది. ముఖ్యంగా బలమైన ఆర్థిక పునాదులపై నిలబడని భారత్ వంటి వర్ధమాన...