Home » Editorial
సార్వత్రక ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తూ సాగుతోంది. ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికల ప్రక్రియలో ఇంతవరకు భారతవని ఓటర్లలో ఇంచుమించు సగం మందికి పైగా...
తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ఉత్తమమైన సంప్రదాయం ఉంది. అనేకమంది మార్క్సిస్టు విమర్శకులు తెలుగు సాహిత్య వికాసాన్ని అందులో అభివ్యక్తమైన...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళపై కోట్లకు కోట్లు కుమ్మరించిన ఓనర్లు ఇప్పుడు ఆటగాళ్ళ స్థాయిని, వ్యక్తిత్వాన్ని సైతం ప్రశ్నిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్లో...
ప్రముఖ హేతువాది, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకుడు నరేంద్ర దభోల్కర్ హత్యకేసులో పుణే కోర్టు మొన్న శుక్రవారం ఇద్దరు నిందితులకు జీవితఖైదు...
గత కొన్ని వారాలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న నరమేధం ఆపాలని భిన్న జాతుల, మతాల, దేశాల విద్యార్థులు, భారతీయ సంతతి విద్యార్థులతో సహా, అమెరికన్ విశ్వవిద్యాలయాలలో తీవ్ర నిరసనలు జరుపుతున్నారు. దాదాపు 120కి పైగా విశ్వవిద్యాలయాల్లో...
భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రక ఎన్నికలలో చాలా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సంపాదించింది. 2024లో ఆ ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్నవారు, కుహనా మేధావులు వాదిస్తున్నారు. వారి వాదనలో...
‘ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా నేను ఈ దేశానికి ఏమి ఇచ్చాను’ అని ప్రతి పౌరుడు భావించాలి అంటూ సత్యానంతరవాదులు కుహనా జాతీయవాదంతో ఆకట్టుకునే నినాదాలు చేస్తారు. ‘హక్కుల గురించి కాదు బాధ్యతల గురించి మాట్లాడాలి’...
తెలుగు సాహిత్యంలో నవలలు, కథలు, కవితలు, నాటకాలు, ప్రబంధాలు, గద్యాలు, పద్యాలు... ఇలా ఎన్నో రకాల సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసిన కలం యోధుడు, కవి దివిజుడు చందాల కేశవదాసు (1876–1956). తన రచనలలో భక్తి, నీతి తత్వాలను చక్కగా ప్రతిబింబించాడు...
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం జరిగిన ఎన్నికలు అత్యంత కీలకమైనవి. తెలంగాణలో 17లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాతికమంది ఎంపీలతో పాటు, 175మంది ఎమ్మెల్యేలను కూడా ఎన్నుకొని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించుకోబోతున్నారు...
ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు ఆచార్య కె.కె. రంగనాథాచార్యుల (కేకేఆర్) తృతీయ వర్ధంతి సమావేశం రేపు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ అబిడ్స్లోని...