ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషం, జుగుప్సాకరం. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ మూకుమ్మడి...
తెలంగాణ నేలపై గోలకొండ పత్రిక వెలువడి ఈ ఏడాదికి వందేళ్లవుతోంది. 1926 నుంచి 1966 వరకు తొలుత అర్ధవార పత్రికగా, ఆ తర్వాత దినపత్రికగా నాలుగు దశాబ్దాలపాటు..
తెలుగు కథాసాహిత్యంలో కొన్ని రచనలు మొదట చదివినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అవి జీవన విధానాన్ని సహజంగా, అందంగా, ప్రశాంతంగా మన ముందు ఉంచుతాయి.
ఏదీ లేని ఖాళీతనం కన్నా దోసెడు కన్నీళ్లో పిడికెడు ఆత్మగౌరవ తండ్లాటో వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తినిచ్చే పోరాటమో..
గెనంగట్టు మీద నాయిన కొడవలి భుజానేసుకొస్తుంటే బువ్వకుండ నడిచొస్తా ఉన్నట్లనిపించేది గుంటబాయి నించి యాతంతో..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల విజ్ఞతకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. ప్రజల బలహీనతలను ఔపోసనపట్టిన ఆయన, అందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పనిలో పనిగా ఆ ప్రజలకే పరీక్ష పెడుతున్నారు.
సమాజంలో అంటరానితనానికి గురై, ఊరి బయటకు వెలివేయబడిన ప్రజలను.. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వారి అభ్యున్నతి కొరకు కల్పించిందే రిజర్వేషన్ విధానం.
రాజకీయాలలో ఎంత దిగువకు దిగజారితే అథఃపాతాళానికి చేరుకున్నట్టు? ఇది రాజకీయ ప్రశ్న కాదు, సామాజికమే. రాజకీయ నాయకులు అవకాశవాదంతో పార్టీలు ఫిరాయించడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులు కనిపెడుతున్నారు....
విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 5న విరసం వాళ్ళు చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘భారతదేశంలో ఫాసిజం – ప్రత్యేకతలు’ అని ఒక కరపత్రం విడుదల చేసారు...
ఒక స్పష్టమైన సంకల్పం ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భౌగోళిక వర్తమాన రాజకీయాలను ఆకళింపు చేసుకోవాలి. వీటికి తోడు నైతిక నిబద్ధత, విశ్వసనీయత...