Home » Editorial » Kothapaluku
‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న వైరం కారణంగా...
‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ ..50 ఏళ్ల క్రితం తెలుగునాట మార్మోగిన నినాదం ఇది. ఇప్పటిలా ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అంటూ వేర్పాటుభావాలతో...
హుజూరాబాద్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదా? అంటే అవునని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు....
ముఖ్యమంత్రి కేసీఆర్కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న...
గతవారం నేను రాసిన కొత్త పలుకును పాక్షికంగా ఖండిస్తూ వైఎస్ షర్మిల ఒక ప్రకటన జారీ
‘‘ఆంధ్రప్రదేశ్లో గత 20 నెలలుగా రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిన అన్ని సూత్రాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతున్నది!’’... గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
డామిట్ కథ అడ్డం తిరిగింది! కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ర్టాలు జగడానికి దిగడంతో కేంద్ర ప్రభుత్వం ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’గా అధికారాన్ని హస్తగతం చేసుకుంది....
తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి, భారతీయ జనతాపార్టీకి మధ్య యుద్ధం మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్నట్టుగా ఇది ఉత్తుత్తి యుద్ధమా? నిజమైన యుద్ధమా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయా? ఇద్దరి మధ్యా మాటలు కూడా కరువయ్యాయా?...
‘‘తల్లీ చెల్లీ అంటూ ఏ సెంటిమెంటూ లేని సిల్లీ ఫెలోవి’’ అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్బాబు ఒక డైలాగ్ చెబుతాడు. శుక్రవారంనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి...