ఇప్పుడు దేశంలో వర్షం హోరు తప్ప మరేదీ వినపడడం లేదు. ఉదయం, రాత్రీ అన్న తేడా లేకుండా వర్షం కురుస్తున్న చప్పుడు వినపడుతోంది. ఆకాశంలో దట్టంగా అలముకున్న మేఘాలను చూస్తే...
సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించడంలో తమకు అభ్యంతరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేరళలోని పాలక్కాడ్లో జరిగిన జాతీయ సదస్సులో ప్రకటించడంతో...
తెలుగుదేశం అధినేత నందమూరి తారకరామారావు 1987లో హరియాణాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి లోక్దళ్ ఘన విజయానికి తోడ్పడిన విషయం చరిత్ర పుటల్లో రికార్డు అయింది. ఆ ఎన్నికల్లో రైతు నాయకుడు దేవీలాల్...
కంసుడిని కృష్ణుడు హతమార్చకపోతే కృష్ణుడిని హతమార్చేందుకు కంసుడు తన ప్రయత్నాలను మానుకునేవాడు కాదని భాగవతంలో దశమస్కంధం చదివిన వారికి అర్థమవుతుంది. రాజకీయాలు కూడా...
ఆకులు పండిపోయి నేలరాలడం, చెట్లు మళ్లీ చిగురించి నవ నవోన్మేషంగా మారడం ప్రకృతికి ఎంత సహజమో, మానవ సమాజానికి కూడా అంతే సహజం. మూడు రోజుల క్రితం మరణించిన 95 సంవత్సరాల మాజీ విదేశాంగ మంత్రి నట్వర్సింగ్...
‘నేను పెను తుఫానును, నేను విధ్వంసాన్ని.. నాకే దయాలేదు, అన్నిటినీ ముక్కలు ముక్కలు చేస్తాను. నాకే నిబంధనలూ లేవు, చట్టాలూ లేవు, దారిలో ఉన్నవాటినన్నిటినీ ధ్వంసంచేస్తాను...
భారతదేశం దృష్టి ఇప్పుడు కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాల పైకి మళ్లింది. లోక్సభ ఎన్నికల్లో బిహార్, ఏపీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్లో వచ్చిన...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్లో...
‘దేశ ప్రజలు కాంగ్రెస్ను వ్రేళ్లతో పెకిలించేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ లేకుండా భారత దేశాన్ని విముక్తి చేయాలన్నది బీజేపీ నినాదం మాత్రమే కాదు, ప్రజల సంకల్పం కూడా’ అని పదేళ్ల క్రితం...
‘ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలర్, ఇక మున్ముందు అసలు పిక్చర్ కనపడుతుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే విషయాన్ని గత వారం ...