ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.
లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
మనం ఎంత ప్రయత్నాలు చేసినా.. ఫలితం దక్కదు. చేతి దాకా వచ్చిన పలితం.. కళ్ల ఏదుటే చేజారి పోతుంది. మనకే ఎందుకు ఇలా జరుగుతుందంటూ తీవ్ర మనోవేదనకు గురవుతాం. అలాంటి వారు ఈ ఒక్క పని చేస్తే అన్ని కలిసి వస్తాయి.
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.
నేడూ 18-09-2025 ఆదివారం, ఆస్పత్రులు, హోటళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి...
నేడూ 18-09-2025 శనివారం, ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి.
కుటుంబంలో పెద్దలను కోల్పోయిన వారు.. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ పక్షంలో తప్పని సరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు.. కనీసం మహాలయ అమావాస్య రోజైనా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి.. వారి ఆకలి తీర్చాలంటారు.
నేడూ 19-09-2025 శుక్రవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు....
ఈ ఏడాది దసరా నవరాత్రలు 11 రోజుల పాటు జరగనున్నాయి. ఈ దసరా పండగతో కొన్ని రాశుల వారు జాక్ పాట్ కొట్టనున్నారు.