• Home » Crime

క్రైమ్

Haryana Horror: పట్టపగలే దాడి.. రోడ్డుపై విచక్షణా రహితంగా.. నేలకొరిగినా కనికరించకుండా..

Haryana Horror: పట్టపగలే దాడి.. రోడ్డుపై విచక్షణా రహితంగా.. నేలకొరిగినా కనికరించకుండా..

హర్యానాలోని పానీపత్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బెట్టింగ్ కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఓ వ్యాపారిని స్థానిక యువత దారుణంగా హత్య చేశారు.

Bengaluru News: కనిపించకుండాపొయిన విద్యార్థి.. శవంగా...

Bengaluru News: కనిపించకుండాపొయిన విద్యార్థి.. శవంగా...

కనిపించకుండా పొయిన విద్యార్థి.. చివరకు శవంగా లభ్యమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో నిశాంక్‌ (15) అనే విద్యార్థి ఈనెల 15వతేదీ నుంచి కనిపించకుండా పోమయాడు. కాగా... బాలుడి మృతదేహం కుళ్ళినస్థితిలో గుర్తించారు. దీంతో బాలుడి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

crime investigation: రాజస్థాన్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్‌

crime investigation: రాజస్థాన్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్‌

ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. తాను పని చేస్తున్న సంస్థ సీఈవోతోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ భర్త కలిసి ఆమెపై ....

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

హిందూపురం పట్టణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.మహిపాల్‌ అనే వ్యక్తి హిందూపురంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే... అతడిని ఆటోలో వచ్చిన కొందరు అతడిని చితకబాదడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: కూతురిని చూసి వెళ్తుండగా.. కబళించిన మృత్యువు

Hyderabad: కూతురిని చూసి వెళ్తుండగా.. కబళించిన మృత్యువు

హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలో చోటుచేసుకుంది. దీప రోషిణి అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: మెరుగు పేరుతో.. బంగారం గొలుసు చోరీ

Ananthapuram News: మెరుగు పేరుతో.. బంగారం గొలుసు చోరీ

మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: అయ్యప్పా.. ఎంతపని చేశావయ్యా... శబరిమలకు వెళ్లి వస్తూ టెకీ మృతి

Ananthapuram News: అయ్యప్పా.. ఎంతపని చేశావయ్యా... శబరిమలకు వెళ్లి వస్తూ టెకీ మృతి

శబరిమలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో నదిలో స్నానానికి దిగి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నందకుమార్‌ (27) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అయితే.. బరిమలకు వెళ్లి వస్తూ నదిలో మునిగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...

Hyderabad: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్‌ జయరామ్‌నగర్‌కు చెందిన కృష్ణ భార్య కొంపల్లి నాగమణి ఆగ్మహత్యకు పాల్పడింది. కూతురి ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసివది.

Hyderabad: హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టు

Hyderabad: హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టు

ఓ హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టయింది. దాదాపు 60 మంది పోలీసులతో మొత్తం సోదాలు నిర్వహించగా పెద్దఎత్తున మారణాయుధాల బయటపడడం గమనార్హం. వాటిని చూసి పోలీసులే విస్తుపోయారంటే.. ఇక పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి