ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఆమెపై హత్యాచారం జరిగినట్టు గుర్తించారు. యువతి బాయ్ఫ్రెండ్తో పాటు మరో యువకుడిని తాజాగా అరెస్టు చేశారు.
‘ఏపీలో ప్రముఖ వ్యక్తికి పీఏని..’ అంటూ ఇన్స్టాలో పరిచయం చేసుకొని నగల వ్యాపారికి నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి ఏకంగా కిలో అసలు బంగారు ఆభరణాలతో ఉడాయించాడో ప్రబుద్ధుడు.
ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన ఓ యువకుడు మ్యాట్రిమోనీలో యూకేలో స్థిరపడిన అమ్మాయి నంటూ అవతారం ఎత్తి నకిలీ ప్రొఫైల్ను మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేశాడు.
ప్రేమించుకున్న ఆ జంట తమ దారి తాము చూసుకోలేదు. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి పాతికేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కులాలు వేరనే కారణంగా వధువు కుటుంబం తొలినుంచీ ససేమిరా అంటోంది.
బిడ్డా... మమ్మల్ని క్షమించు. 19 ఏళ్లయినా నీకు న్యాయం చేయలేకపోయాం. పోలీసు, సీబీఐ, న్యాయవ్యవస్థల్లో ఏ ఒక్కటి నీకు న్యాయం చేయలేదు...
తమ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై ఆమె బంధువులు హత్యాయత్నం చేశారు. కళ్లలో కారం కొట్టి..
ఆంధ్ర, ఒడిశాఖ సరిహద్దులోని దండకారణ్యమది! అక్కడికి వెళ్లడం అత్యంత కష్టతరం. ఈ ప్రాంతంలోనే ప్రముఖ నటి అనూష్కశెట్టి ప్రధాన పాత్రగా ఘాటీ సినిమా చిత్రీకరించారు.
కూతురి పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. భార్యతో గొడవపడి.. మద్యం మత్తులో 16 నెలల పాపను బైక్పై ఎక్కించుకుని వేగంగా వెళ్లి పోలవరం కాల్వలో దూకేశాడు.
తన డబ్బులు తీసుకోవడమే కాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నందుకు కోపంతోనే తన బావ అయిన మొగిళిని హత్య చేసినట్లు నిందితురాలు ఇందిర అంగీకరించింది.
ఉన్నత చదువులకోసం నగరానికి వచ్చిన యువతి.. చదువుతూనే మరోవైపు యూత్ను ఆకట్టుకునేలా యూట్యూబ్ వీడియోలు చేసేది.