దసరా పండగ సందర్భంగా ఇంటికి వచ్చి తిరిగి జువెనైల్ హోంకు వెళ్లడానికి ఓ బాలుడు నిరాకరించాడు. తల్లితో కలిసి బోరున విలపించాడు. అయితే, ఎందుకని ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్వర్ణకు తండ్రి అంటే ప్రాణం. అలాంటి తండ్రి మూడు నెలల క్రితం ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో స్వర్ణ తట్టుకోలేకపోయింది.
ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు కొందరు మహిళలు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో తాజాగా సంచలనం రేపుతోంది.
వ్యాయామం చేస్తూ విద్యార్థి మృతిచెందాడు. రామనాథపురం జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్ ఫాహిం(17) ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్నాడు.
ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమగా మద్యం రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల విలువైన 198 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్ల్లలో పని చేస్తూ తల్లి జీవనం సాగిస్తుంటే, జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన కుమారుడు డబ్బు కోసం నిత్యం ఆమెను వేధించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక మరో ఇద్దరితో కలిసి అతడిని గొంతు నులిమి హత్య చేసింది.
భార్యను చంపిన భర్త రెండు రోజులు మృతదేహాన్ని దగ్గరే ఉంచుకున్నారు. తరలించే ప్రయత్నం ఫలించక పరారీ అయ్యారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా కమలదిన్ని గ్రామంలో ఘటన గురువారం వెలుగు చూసింది.
ఆ ఇంట్లో ఆకాశ్తో పాటు అతడి తల్లి మాత్రమే ఉంటోంది. తల్లికి అనుమానం రాకుండా ఉండేందుకు సాక్షి పుట్టింటికి వెళ్లిందని అబద్ధం చెప్పాడు. రెండు రోజుల పాటు భార్య శవాన్ని ఉంచిన బెడ్పైనే పడుకున్నాడు.
ఆలయ దర్శనానికి వచ్చిన 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంభకోణం సమీపం తిరువలంసుళి గ్రామంలో వెయ్యేళ్ల పురాతనమైన వెల్ల వినాయకుడి ఆలయం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంగా స్వంత బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. తన చెల్లిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి , తన బావను ఎలాగైనా చంపాలని కోపంతో రగిలిపోయాడు. అదును చూసి..