తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

ABN, Publish Date - Jul 18 , 2026 | 07:54 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

Updated at - Jul 18 , 2026 | 07:54 AM