9 మంది పోలీసులకు మరణశిక్ష
ABN, Publish Date - Apr 06 , 2026 | 10:07 PM
ఆరేళ్ల క్రితం తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
ఆరేళ్ల క్రితం తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నాకు అమ్మాయిలా మారాలని ఉంది.! ట్రంప్ బృందం లో తేడా బ్యాచ్.!
బెంగాల్లో సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 06 , 2026 | 10:13 PM