నిండు సభలో నన్ను అవమానించారు: నారా భువనేశ్వరి..
ABN, Publish Date - Jul 30 , 2026 | 08:22 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కుప్పంలో బిజీబిజీగా సాగింది. వసనాడులో మహిళలతో ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కుప్పంలో బిజీబిజీగా సాగింది. వసనాడులో మహిళలతో ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని భువనేశ్వరి కొనియాడారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో అభివృద్ధి జాడలేదంటూ వైఎస్ జగన్కు చురకలు అంటించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
Updated at - Jul 30 , 2026 | 08:22 AM