దేవదాయ శాఖ ఏసీ శాంతికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ABN, Publish Date - Apr 08 , 2026 | 07:08 AM

దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌ శాంతికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.

ఇంటర్నెట్ డెస్క్: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపరిచారు. ఈ నెల 21వరకు ఆమెకు.. న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ మేరకు ఆమెను విజయవాడ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఏయ్ వైసీపీ బ్యాచ్.. మీ బెదిరింపులకు అదరం, బెదరం

నిజాలు రాస్తే నిరసనలు చేస్తారా..!? మీ బెదిరింపులకు భయపడం..

ఏబీఎన్‌పై ఆగని వైసీపీ కుట్రలు..

Updated at - Apr 08 , 2026 | 07:21 AM