ఏపీ లిక్కర్ స్కామ్లో అసలు కుట్రదారులు ఎవరు.?
ABN, Publish Date - Aug 23 , 2026 | 08:28 PM
ఏపీ లిక్కర్ టెండర్ల రవాణ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మరో సూత్రదారి వెలుగులోకి వచ్చారు.
ఏపీ లిక్కర్ టెండర్ల రవాణ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మరో సూత్రదారి వెలుగులోకి వచ్చారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును.. కొండాపూర్లోని ఆయన ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 23 , 2026 | 08:28 PM