విజయ్ దివాస్ వేళ.. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి
ABN, Publish Date - Jul 26 , 2026 | 04:46 PM
విజయ్ దివాస్ను పురస్కరించుకొని ఆదివారం (26-07-2026) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని కార్గిల్ అమరవీరులకు ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవ వందనం మధ్య లెఫ్టెనెంట్ జనరల్ నీరాజ్ వర్షణే.. స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచారు.
1/4
విజయ్ దివాస్ను పురస్కరించుకొని ఆదివారం (26-07-2026) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని కార్గిల్ అమరవీరులకు ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
2/4
ఈ సందర్భంగా సైనికుల గౌరవ వందనం మధ్య లెఫ్టెనెంట్ జనరల్ నీరాజ్ వర్షణే.. స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచారు.
3/4
ఆర్మీ కల్నల్స్, సైనిక మాజీ ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు.. కార్గిల్ యద్ధంలో అమరులైన వారి త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
4/4
ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరై.. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
Updated at - Jul 26 , 2026 | 04:47 PM