శ్రావణ శుక్రవారం.. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

ABN, Publish Date - Aug 21 , 2026 | 05:50 PM

శ్రావణ మాసంలోని శుక్రవారం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు, దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated at - Aug 21 , 2026 | 05:50 PM