జోగులాంబ గద్వాల జిల్లాలో ముత్యాల ముగ్గుల పోటీలు.. విశేష స్పందన
ABN, Publish Date - Jan 05 , 2026 | 11:44 AM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు నారీమణుల నుంచి విశేష స్పందన వస్తోంది. భారీగా మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని అందమైన, ఆకర్షణీయమైన రంగవల్లులు వేస్తున్నారు. మూడు ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు నగదు పురస్కారాలు అందజేయనున్నారు.
1/7
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ముత్యాల ముగ్గుల పోటీలు.
2/7
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి.
3/7
వయసుతో సంబంధం లేకుండా మహిళలు పెద్ద ఎత్తున పోటీలో పాల్గొంటున్నారు.
4/7
అందమైన రంగవల్లులతో ఆ ప్రాంతం మొత్తం నిండిపోయింది.
5/7
ముత్యాల ముగ్గు పోటీలో పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.
6/7
ముత్యాల ముగ్గు పోటీలకు చుట్టు పక్కల ఉన్న మహిళలు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు.
7/7
పోటీలో గెలుపొందిన ముగ్గురు విజేతలకు నగదు పురస్కారాలను అందజేయనున్నారు.
Updated at - Jan 05 , 2026 | 03:52 PM