తిరుపతిలో గంగమ్మ జాతర.. తోటి వేషంలో పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 08 , 2026 | 09:21 PM
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర శుక్రవారం (08-05-2026) నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు తోటి వేషంతో భక్తులు అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటున్నారు.
1/11
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర శుక్రవారం (08-05-2026) నాలుగో రోజు కొనసాగుతోంది.
2/11
ఈ రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు.
3/11
అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
4/11
ఈ రోజు తోటి వేషంతో భక్తులు అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటున్నారు.
5/11
ప్రత్యేక అలంకరణలో ఉన్న గంగమ్మ వారిని భక్తులు దర్శించుకున్నారు.
6/11
మే 5వ తేదీన ప్రారంభమైన ఈ జాతర.. ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది.
7/11
వేలాది మంది భక్తులు, ముఖ్యంగా రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తిరపతికి తరలివచ్చి.. ఈ జాతరలో పాల్గొన్నారు.
8/11
ఈ జాతర సందర్భంగా తిరుపతికి భక్తులు వచ్చేందుకు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశారు.
9/11
ప్రతి రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు, హోమాలు, నవరాత్రి పాటలు, ప్రత్యేక నాటక, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
10/11
అమ్మవారి సేవలో పాల్గొనేందుకు గ్రామాల నుంచి ప్రత్యేక వేషధారణలో భక్తులు వస్తున్నారు.
11/11
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Updated at - May 08 , 2026 | 09:21 PM