నాలుగో రోజు.. కొనసాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు..
ABN, Publish Date - May 24 , 2026 | 09:26 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఈ పుష్కరాలు నాలుగో రోజుకు చేరాయి.
1/8
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి.
2/8
ఆదివారం ఈ పుష్కరాలు నాలుగో రోజుకు చేరాయి.
3/8
గోదావరి ఘాట్లో కాశీ పూజారులు నదికి హారతి ఇచ్చారు.
4/8
హంసవాహనంలో గోదావరిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
5/8
ఈ పుష్కర స్నానానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు.
6/8
ఈ పుష్కరాల సందర్భంగా సరస్వతి నదికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
7/8
నదిలో స్నానం ఆచరించి.. సూర్య నమస్కారాలు చేశారు.
8/8
ఈ పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Updated at - May 24 , 2026 | 09:30 PM