హైదరాబాద్లో వినాయకచవితి సందడి..
ABN, Publish Date - Sep 14 , 2026 | 03:26 PM
వినాయకచవితి పండగ వేళ.. సికింద్రాబాద్లో ప్రసిద్ధి గాంచిన గణేష్ దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పండ్లు, పత్రి, కొబ్బరికాయలు, దేవుడి విగ్రహాల కోసం భక్తులు మార్కెట్లకు వెల్లువెత్తారు.
1/11
వినాయకచవితి పండగ వేళ.. సికింద్రాబాద్లో ప్రసిద్ధి గాంచిన గణేష్ దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
2/11
సోమవారం తెల్లవారుజాము నుంచి ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తారు.
3/11
పండ్లు, పత్రి, కొబ్బరికాయలు, దేవుడి విగ్రహాల కోసం భక్తులు మార్కెట్లకు వెల్లువెత్తారు.
4/11
దీంతో మార్కెట్లు భక్తులతో కిటకిటలాడాయి.
5/11
పత్రి, కొబ్బరికాయలు, దేవుడి ప్రతిమల ధరలు ఆకాశాన్నంటాయి.
6/11
లంబోదరునికి ప్రీతిపాత్రమైన లడ్డుని కిస్మిస్ బాదంతో తయారు చేశారు.
7/11
వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను రూపొందించారు.
8/11
దేవుడి పూజకు వినియోగించే పత్రికి ఈ రోజు బాగా డిమాండ్ ఏర్పడింది.
9/11
భారీ వినాయకుడి విగ్రహల విక్రయాలు జోరందుకున్నాయి.
10/11
మట్టి విగ్రహాలతోపాటు ప్లాస్టరాఫ్ ప్యారెస్ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తికనబరిచారు.
11/11
వినాయకుడి విగ్రహాలు కొనుగోలు చేసి.. వాటితో సెల్ఫీలు తీసుకున్న పిన్నలు పెద్దలు
Updated at - Sep 14 , 2026 | 03:40 PM