ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

ABN, Publish Date - Mar 25 , 2026 | 02:06 PM

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ వివాహం గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మంత్రులు లోకేశ్, అనిత, సంధ్యారాణి, సవిత, పలువురు ఎమ్మెల్యేలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

Updated at - Mar 25 , 2026 | 02:16 PM