కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

ABN, Publish Date - Jan 22 , 2026 | 07:40 AM

దావోస్‌‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వారికి వివరించారు. సుదీర్ఘ కోస్తా తీరం, పోర్టులు, పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. పోర్టులకు అనుసంధానంగా ఉండే ఏపీ పారిశ్రామిక నోడ్‌లలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేశ్ భేటీ 1/4

దావోస్‌‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వారికి వివరించారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేశ్ భేటీ 2/4

సుదీర్ఘ కోస్తా తీరం, పోర్టులు, పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. పోర్టులకు అనుసంధానంగా ఉండే ఏపీ పారిశ్రామిక నోడ్‌లలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేశ్ భేటీ 3/4

కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేశ్ భేటీ 4/4

అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటాన్ని ఆయనకు సహాకరించారు.

Updated at - Jan 22 , 2026 | 07:41 AM