-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 15th July 2026 VK
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 15 , 2026 | 06:20 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jul 15, 2026 08:01 IST
కాకినాడ: కిర్లంపూడికి ముద్రగడ కుమార్తె క్రాంతి
తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడి వచ్చిన క్రాంతి
క్రాంతిని అడ్డుకున్న పోలీసులు
గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు
క్రాంతితో చర్చలు జరిపిన డీఎస్పీ తిలక్
ముద్రగడకు నివాళులర్పించి వెళ్లిపోయిన క్రాంతి
-
Jul 15, 2026 07:45 IST
కృష్ణా జిల్లా: జోసెఫ్ రావణ్ కేసులో కొత్త పరిణామం
నిన్న 10 రోజుల కస్టడీ పిటిషన్ ఉపసంహరించుకున్న పోలీసులు
15 రోజుల కస్డడీ కోరుతూ కొత్తగా పోలీసుల పిటిషన్
జోసెఫ్ తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు
కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
-
Jul 15, 2026 07:41 IST
అనకాపల్లి: నేడు పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన
వేంపాడు టోల్ప్లాజా దగ్గర భారతి కన్వెన్షన్ హాల్లో అభయ కార్యక్రమంలో పాల్గొననున్న హోంమంత్రి
-
Jul 15, 2026 07:28 IST
అస్సాంలో పెరిగిన వరదల తీవ్రత
వరదలతో నీట మునిగిన 6 జిల్లాల్లోని 99 గ్రామాలు
లఖింపూర్ జిల్లాపై తీవ్రంగా వరద ప్రభావం
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
-
Jul 15, 2026 07:23 IST
కాకినాడ: కిర్లంపూడిలో నేడు అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
ముద్రగడ మృతిపట్ల పలువురు ప్రముఖుల సంతాపం
-
Jul 15, 2026 07:15 IST
ఢిల్లీ: నేడు ఉ.11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Jul 15, 2026 07:11 IST
అమరావతి: నేడు ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు పర్యటన
ఉ.10 గంటలకు పవిత్ర సంగమం దగ్గర జలహారతి
జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Jul 15, 2026 07:08 IST
హైదరాబాద్: నేటి నుంచి డీసీసీ చీఫ్లతో మీనాక్షి వరుస సమావేశాలు
రెండు రోజులపాటు వన్ టూ వన్ సమావేశాలు
డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి సమీక్ష
డీసీసీ అధ్యక్షులు ప్రోగ్రెస్ కార్డుతో రావాలని ఆదేశం
ఈ నెల 17న మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ
మంత్రులతో విడివిడిగా భేటీకానున్న మీనాక్షి, మహేశ్ గౌడ్
-
Jul 15, 2026 07:04 IST
నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం
కేంద్రమంత్రి కుమారస్వామిని కలవనున్న కేటీఆర్ బృందం
ఆదిలాబాద్ సీసీఐ పునఃప్రారంభంపై కేంద్రానికి వినతి
-
Jul 15, 2026 07:02 IST
సిద్దిపేట: పాతూరు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రమాదం
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, ఒకరి మృతి
మృతుడు ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్గా గుర్తింపు
-
Jul 15, 2026 06:56 IST
రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం
నందనవనం ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మెట్రో బార్ సమీపంలో ఆగ్నికి ఆహుతైన గోదాం
పక్కనే ఉన్న మరో గోదాంకు, సమీప భవనాలకు వ్యాపించిన మంటలు
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నా మూడు ఫైరింజిన్లు
-
Jul 15, 2026 06:56 IST
మహబూబ్ నగర్: నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
మధ్యాహ్నం 1:30 గంటలకు దివిటిపల్లిలోని అమర్రాజా గిగా కారిడార్లో సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం
మధ్యాహ్నం 3:00 గంటలకు కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి
-
Jul 15, 2026 06:48 IST
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం పిటిషన్పై నేడు విచారణ
CI నాగరాజు కస్టడీపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం
CI నాగరాజు కస్టడీ విచారణకు హైకోర్టు నిబంధనలపై అభ్యంతరం
విచారణను వీడియో రికార్డింగ్ చేయాలన్న షరతును వ్యతిరేకిస్తున్న సిట్
-
Jul 15, 2026 06:41 IST
హోర్ముజ్ దగ్గర నిలిచిపోయిన 7 భారత నౌకలు
నౌకల్లోని 148 మంది భారత నావికుల సురక్షితం
ఉద్రిక్తతలతో హోర్ముజ్ జలసంధి దాటలేని భారత నౌకలు
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం
-
Jul 15, 2026 06:37 IST
ఫిఫా వరల్డ్ కప్ తుదిదశకు చేరిక
ఇప్పటికే ఫైనల్కు చేరుకున్న స్పెయిన్
నేడు సెమీస్లో తలపడనున్న ఇంగ్లండ్, అర్జెంటీనా
-
Jul 15, 2026 06:36 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
రూ.1,42,790కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం
రూ.1,30,890కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి
కిలో వెండి ధర రూ.2,34,900
-
Jul 15, 2026 06:29 IST
కాకినాడ: కిర్లంపూడిలోని ఆయన నివాసానికి చేరిన ముద్రగడ పార్దీవదేహం
నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్లో జగ్గంపేటకు వెళ్లనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
జగ్గంపేట నుంచి రోడ్డుమార్గంలో కిర్లంపూడికి వైసీపీ అధినేత
ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్న జగన్
-
Jul 15, 2026 06:27 IST
అనకాపల్లి జిల్లా: పరవాడ సాయిచందన ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదని అధికారుల వెల్లడి
-
Jul 15, 2026 06:21 IST
కడప: నేడు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్కు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్న మంత్రి
మైలవరం మం. చిన్న కొమెర్ల గ్రామం వద్ద రూ.3,478 కోట్లతో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ ఏర్పాటు
మధ్యాహ్నం ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి లోకేశ్