Share News

నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 03:53 AM

కేరళంలో చికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు.

నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్‌

  • 1500 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

  • రేపు కాకినాడలో జనసేన ఎన్నికల సన్నాహక సమావేశం

పిఠాపురం, అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేరళంలో చికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. సోమ, మంగళవారాల్లో ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు రూ.1500 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళవారం పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానం ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 03:53 AM