GOD: మయూర వాహనంపై శ్రీవారి దర్శనం
ABN , Publish Date - May 09 , 2026 | 11:23 PM
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు.
రాయదుర్గం రూరల్, మే 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత, రజక, దళిత, మాల, హట్కారి కత్తెర సంఘాల నాయ కులు ఊరేగింపులో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....