Kaveri Kurnool Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. సజీవదహనమయిన 20 మంది.!

ABN, Publish Date - Oct 24 , 2025 | 10:02 AM

జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

కర్నూల్: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు. చిన్నటేకూరులో బైకును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

Updated at - Oct 24 , 2025 | 10:12 AM