Sidiri Appalaraju: సీదిరి అప్పలరాజు ఓవరాక్షన్.. అర్ధరాత్రి పోలీసులపై చిందులు
ABN, Publish Date - Oct 15 , 2025 | 10:22 AM
శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ పలాస పీఎస్ ఎదుట మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధర్నా చేశారు.
శ్రీకాకుళం జిల్లా: పలాసలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ పలాస పీఎస్ ఎదుట మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధర్నా చేశారు. కాగా, రెండ్రోజుల క్రితం మద్యంపై వైసీపీ నిరసన ర్యాలీ చేసింది. అయితే, ఎక్సైజ్ కార్యాలయం వైపు వైసీపీ శ్రేణులు దూసుకెళ్లేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ మెడపై చేయివేసి వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి వెనక్కి లాగారు. ఈ నేపధ్యంలో పోలీసులు వైణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో అక్రమ కేసులు పెట్టారంటూ సీదిరి అప్పలరాజు ఓవరాక్షన్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News
Updated at - Oct 15 , 2025 | 10:24 AM