అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక.. పైలట్ల సంఘం అసంతృప్తి.!

ABN, Publish Date - Jul 17 , 2025 | 02:24 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్‌: అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ కమిటీలో పైలట్లకు చోటు కల్పించకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాథమిక నివేదికను బహిరంగంగా అందుబాటులో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Updated at - Jul 17 , 2025 | 02:27 PM