తిరుమలలో వైసీపీ మరో స్కామ్

ABN, Publish Date - Jan 24 , 2025 | 01:50 PM

అమరావతి: వైఎస్ జగన్ జమానాలో తిరుమలలో భారీగా కుంభకోణాలు జరిగాయి. అవి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో వీఐపీ టోకెన్లలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు భారీగా అమ్ముకున్నారు.

అమరావతి: వైఎస్ జగన్ జమానాలో తిరుమలలో భారీగా కుంభకోణాలు జరిగాయి. అవి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో వీఐపీ టోకెన్లలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు భారీగా అమ్ముకున్నారు. తిరుమలను ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు. కాటేజీలు, గెస్ట్ హౌస్‌ల బుకింగ్‌లో పెద్ద స్కామ్ బయటపడింది. ఐదేళ్లపాటు చెలరేగిపోయిన గదుల మాఫియా 2 వందలకుపైగా కాటేజీలు దుర్వినియోగం చేశారు. తిరుమలలో దర్శనాలతోపాటు ఆకామిడేషన్‌కు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వాటిని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీ నేతలు దర్శనాలు, కాటేజీలను ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. ఇక దళారులు, సిబ్బంది కలిసి నడిపిన గదుల దందా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి ఉత్తమ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి

మీర్‌పేట్ హత్య కేసులో సంచలన విషయాలు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 24 , 2025 | 01:50 PM