మంత్రి ఉత్తమ్కు తప్పిన ప్రమాదం..
ABN, Publish Date - Jan 24 , 2025 | 12:31 PM
సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. 8 కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. సూర్యాపేట జిల్లా, గరిడేపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. 8 కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. సూర్యాపేట జిల్లా, గరిడేపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. ముందు కాన్వాయ్ సడన్ బ్రేక్ వేయగా వెనుక వస్తున్న కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజవర్గం హుజూర్ నగర్లో ప్రారంభమైన జాన్ పహాడ్కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం..
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి
మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు...
మహేంద్ర షో రూమ్లో అగ్నిప్రమాదం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 24 , 2025 | 12:33 PM