ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసిన వాసిరెడ్డి విద్యా సాగర్

ABN, Publish Date - Apr 18 , 2025 | 07:39 PM

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. డీజీఎం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీవీఐటీ విద్య సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఆంధ్రజ్యోతి పాఠకులకు సంస్థ తరఫున బహుమతులు అందజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజేతలకు విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. డీజీఎం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీవీఐటీ విద్య సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఆంధ్రజ్యోతి పాఠకులకు సంస్థ తరఫున బహుమతులు అందజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజేతలకు విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Apr 18 , 2025 | 07:39 PM