కల్లు, మాంసంతో ఆంజనేయుడికి నైవేధ్యం

ABN, Publish Date - Jan 15 , 2025 | 01:23 PM

వనపర్తి జిల్లా: ఆంజనేయుడు అంటే చాలు ఆకు పూజ, వడమాల, సింధూరం, వడపప్పు గుర్తుకు వస్తాయి. కానీ ఆ ఊరిలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆకులతో అర్చన చేస్తారు. కానీ నైవేధ్యం మాత్రం మాంసాహారం. కోరిన కోర్కెలు తీర్చే స్వామికి పొట్టేళ్లను నైవేధ్యంగా సమర్పిస్తారు.

వనపర్తి జిల్లా: ఆంజనేయుడు అంటే చాలు ఆకు పూజ, వడమాల, సింధూరం, వడపప్పు గుర్తుకు వస్తాయి. కానీ ఆ ఊరిలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆకులతో అర్చన చేస్తారు. కానీ నైవేధ్యం మాత్రం మాంసాహారం. కోరిన కోర్కెలు తీర్చే స్వామికి పొట్టేళ్లను నైవేధ్యంగా సమర్పిస్తారు. వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, పాతపల్లి గ్రామం.. ఈ ఊరుకు ప్రత్యేకత ఉంది. పెబ్బేరు నుంచి 8 కి.మీ. దూరంలో పాతపల్లి గ్రామ శివారులో చింతలకుంట ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా మాంసం, కల్లును నైవేధ్యంగా సమర్పిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆయనకు త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు: రాహుల్

నాగాలమ్మ గుడిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 15 , 2025 | 01:23 PM