మెస్ ఇంచార్జ్పై చర్యలు తీసుకోవాలి.. రాజాసింగ్ డిమాండ్
ABN, Publish Date - Dec 15 , 2025 | 04:31 PM
మెస్ ఇంచార్జ్ వినోద్ వ్యవహారంపై షీ టీమ్స్ దర్యాప్తు చేస్తోంది. విద్యార్థుల ఆరోపణలపై షీ టీమ్స్ సమగ్ర విచారణ జరుపుతోంది.
మెస్ ఇంచార్జ్ వినోద్ వ్యవహారంపై షీ టీమ్స్ దర్యాప్తు చేస్తోంది. విద్యార్థుల ఆరోపణలపై షీ టీమ్స్ సమగ్ర విచారణ జరుపుతోంది. వినోద్ మానసికంగా వేధించాడని.. విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్కు విద్యా్ర్థులు అందజేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మతం మారిన యువకుడు .. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియోలు
సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి బావిలోకి దిగి మరీ
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 15 , 2025 | 04:33 PM