కుమారుడితో పుణ్యక్షేత్రాల్లో పవన్ కళ్యాణ్ పూజలు
ABN, Publish Date - Feb 12 , 2025 | 09:42 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. పుణ్య క్షేత్రాల పర్యటన పయనమయ్యారు. కేరళ, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకొంటున్నారు. కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలాగే తిరువనంతపురం సమీపంలోని తిరువళ్ళంలోని శ్రీ పరశురామర్ ఆలయాన్ని దర్శించుకున్న సైతం పవన్ దర్శించుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. పుణ్య క్షేత్రాల పర్యటన పయనమయ్యారు. కేరళ, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకొంటున్నారు. కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలాగే తిరువనంతపురం సమీపంలోని తిరువళ్ళంలోని శ్రీ పరశురామర్ ఆలయాన్ని దర్శించుకున్న సైతం పవన్ దర్శించుకున్నారు. పవన్తోపాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆనంద సాయి తదితరులు ఈ పుణ్య క్షేత్రాలను దర్శిస్తున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 12 , 2025 | 09:43 PM