శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న నారా బ్రాహ్మణి, దేవాన్ష్
ABN, Publish Date - Sep 26 , 2025 | 03:14 PM
శ్రీకాళహస్తిశ్వర స్వామి, అమ్మవార్లను మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణీతోపాటు కుమారుడు దేవాన్ష్ శుక్రవారం దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తిశ్వర స్వామి, అమ్మవార్లను మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణీతోపాటు కుమారుడు దేవాన్ష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజను వారు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వారు దర్శించుకున్నారు. ఆలయంలోని దక్షిణామూర్తి విగ్రహం వద్ద వేద పండితుల ఆశీర్వచనాన్ని వారు అందుకున్నారు. ఆ తర్వాత స్వామివార్ల తీర్థ ప్రసాదాలను వారికి ఆలయ అధికారులు అందజేశారు.
Updated at - Sep 26 , 2025 | 03:15 PM