AIG హాస్పిటల్ లో రోగులను పరామర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

ABN, Publish Date - May 16 , 2025 | 05:12 PM

AIG హాస్పిటల్ లో రోగులను పరామర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీదార్ల టూర్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిని మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం సందర్శించారు. అక్కడి రోగులను వారు పరామర్శించారు. ప్రేమతో వారిని పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 16 , 2025 | 05:12 PM