మీర్‌పేట్ కేసులో వెలుగులోకి కొత్త ట్విస్ట్

ABN, Publish Date - Jan 28 , 2025 | 12:38 PM

హైదరాబాద్: మీర్‌పేట్ మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోలీసులు విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ హత్య చేసిన విధానం తర్వాత శవాన్ని మాయం చేయడం అంతా ఓ సినిమాలో మాదిరిగా చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.

హైదరాబాద్: మీర్‌పేట్ మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోలీసులు విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ హత్య చేసిన విధానం తర్వాత శవాన్ని మాయం చేయడం అంతా ఓ సినిమాలో మాదిరిగా చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. గురుమూర్తి.. ప్రస్తుతం జంట నగరాల్లో ఈ పేరు బాగా ఫేమస్.. మీర్‌పేట్‌లో భార్యను హత్య చేశాడు. కానీ శవం దొరకలేదు. ఇంకా చెప్పాలంటే.. హత్య జరిగింది.. కానీ శవం ఆనవాళ్లు ఏవీ.. చంపింది ఎవరో తెలుసు.. నిరూపించే ఆధారాలు ఏవి.. దీంతో గురుమూర్తిపై పెట్టిన కేసులు ఎలా ముందుకు వెళ్లాలనేది పోలీసుల ముందున్న పెద్ద ప్రశ్న. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌‌తో కొల్లేరులో మళ్లీ టెన్షన్...


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..

భుజంగరావు అవినీతిపై ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 28 , 2025 | 12:38 PM