జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 03 , 2025 | 01:40 PM
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ మహిళా నేత మాధవీ లత మధ్య వార్ నడుస్తోంది.
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ మహిళా నేత మాధవీ లత మధ్య వార్ నడుస్తోంది. జేసీ నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత కామెంట్స్ చేయడం రచ్చకు దారి తీసింది. తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తే బీజేపీకి సమస్య ఎంటని జేసీ ప్రశ్నించారు.
మరోవైపు తాడిపత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీ లతపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం.. సర్కార్పై భారం..
రఘురామ కేసులో ట్విస్టు.. విచారణకు రాలేనంటూ..
మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం
ఒడిషా గవర్నర్గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు
ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 03 , 2025 | 01:40 PM