మహానాడు వేదికపైకి లోకేష్ గ్రాండ్ ఎంట్రీ

ABN, Publish Date - May 27 , 2025 | 11:24 AM

కడప నగరం వేదికగా మహానాడు ప్రారంభమైంది. ఈ మూడు రోజుల పాటు జరగనున్న ఆ పసుపు పండుగకు లక్షలాది మంది పార్టీ అభిమానులు హాజరయ్యారు.

కడప నగరం వేదికగా మహానాడు ప్రారంభమైంది. ఈ మూడు రోజుల పాటు జరగనున్న ఆ పసుపు పండుగకు లక్షలాది మంది పార్టీ అభిమానులు హాజరయ్యారు. ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఆయన వేదిక మీదకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

మరిన్నీ ఎబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 27 , 2025 | 11:24 AM