రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 30 , 2025 | 02:03 PM
యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ కాని వారు మాత్రం కేసీఆర్ పాలనే బాగుందని అంటున్నారని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ కాని వారు మాత్రం కేసీఆర్ పాలనే బాగుందని అంటున్నారని అన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ పొందిన వారు మాత్రం చప్పుడు చేయడం లేదన్నారు. అయితే ప్రజలకు మాట ఇచ్చామని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్ని అప్పులు చేసైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్..
కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 30 , 2025 | 04:54 PM