సొంతూరు రుణం తిర్చుకుంటున్న ఓ ఉద్యోగి

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:55 PM

బాపట్ల జిల్లా: పుట్టిన గడ్డను మరిచిపోకూడదని అంటారు.. మరిచిపోనివాల్లే ఉత్తములంటారు.. స్వగ్రామానికి సేవ చేసినవాళ్లు పది మంది చేత ప్రశంసలందుకుంటారు. బాపట్ల జిల్లాలోని ఓ పారిశ్రామికవేత్త తన ఊరి యువతకోసం ఓ కంపెనీని నెలకొల్పారు.

బాపట్ల జిల్లా: పుట్టిన గడ్డను మరిచిపోకూడదని అంటారు.. మరిచిపోనివాల్లే ఉత్తములంటారు.. స్వగ్రామానికి సేవ చేసినవాళ్లు పది మంది చేత ప్రశంసలందుకుంటారు. బాపట్ల జిల్లాలోని ఓ పారిశ్రామికవేత్త తన ఊరి యువతకోసం ఓ కంపెనీని నెలకొల్పారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత నగరాలబాట పడుతున్నారు. కనీసం జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి అవకాశాలు కనిపించడంలేదు. అలా నగరాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న యువత కష్టాలను చూసి ఓ పారిశ్రామికవేత్త చిలించిపోయారు. పుట్టిన గడ్డపై ఐటీ కంపెనీ ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులకు వ్యతిరేకంగా లాయర్ల నిరసన

మార్కాపురంలో వైసీపీకి ఎదురుదెబ్బ..

గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

ఢిల్లీ అసెంబ్లీ .. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 10 , 2025 | 01:55 PM