బాలాత్రిపుర సుందరి అవతారం ఎలా వచ్చిందంటే..

ABN, Publish Date - Sep 22 , 2025 | 06:41 PM

దేవీశరన్నవరాత్రులు తొలిరోజు కావడంతో భక్తులకు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే, ఈ అవతారం ఏంటి, బాలా త్రిపుర సుందరి అవతారం ఎలా వచ్చిందనే విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జ్యోతి శరత్ వివరించారు.

దేవీశరన్నవరాత్రులు ఈరోజు(సోమవారం) నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తమ మెుక్కులను చెల్లించుకుంటున్నారు. దేవీశరన్నవరాత్రులు తొలిరోజు కావడంతో భక్తులకు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే, ఈ అవతారం ఏంటి, బాలా త్రిపుర సుందరి అవతారం ఎలా వచ్చిందనే విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జ్యోతి శరత్ వివరించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేసి చూసేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated at - Sep 22 , 2025 | 06:41 PM