సింగపూర్ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ABN, Publish Date - Jan 17 , 2025 | 02:03 PM

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా పదవిబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే.. మరోవైపు ఐటీ పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఆయా రంగాల్లో పెట్టుబడుదారులను ఆహ్వానిస్తున్నారు.

సింగపూర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది. విదేశాంగమంత్రి వివియన్ బాలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్యా, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులకు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఆహ్వానించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత


సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా పదవిబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే.. మరోవైపు ఐటీ పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఆయా రంగాల్లో పెట్టుబడుదారులను ఆహ్వానిస్తున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన సఫలీకృతం అవుతున్నారు. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లారు, దావోస్, అమెరికా పర్యటనలకు వెళ్లి సుమారు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకు రావడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి సర్కార్‌తోనే అది సాధ్యం: గంటా శ్రీనివాసరావు

నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత..

మావోయిస్టు నేత హిద్మా టార్గెట్‌గా భారీ సెర్చ్ ఆపరేషన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 17 , 2025 | 02:03 PM