JEE 2025: జేఈఈలో నారాయణ ఆల్టైమ్ రికార్డు
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:46 AM
జేఈఈ-2025 మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్టైమ్ రికార్డు సాధించారని ఆ సంస్థల డైరెక్టర్లు పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 14 మంది విద్యార్థుల్లో 5గురు తమ విద్యాసంస్థలకు చెందిన వారే ఉన్నారని వెల్లడించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జేఈఈ-2025 మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్టైమ్ రికార్డు సాధించారని ఆ సంస్థల డైరెక్టర్లు పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 14 మంది విద్యార్థుల్లో 5గురు తమ విద్యాసంస్థలకు చెందిన వారే ఉన్నారని వెల్లడించారు. తమ విద్యార్థులు బనిబ్రత మజీ, ఆయుష్ సింఘాల్, కుషాగ్ర గుప్తా, విషద్ జైన్, షివిన్ వికాస్ 100 పర్సంటైల్ సాధించారని వారు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ కోసం తమ విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న ప్రత్యేక పాఠ్య ప్రణాళికతోనే ఈ విజయం సాధ్యమైందని సింధూర నారాయణ, శరణి నారాయణ పేర్కొన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News