Share News

CM Revanth Reddy: విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

ABN , Publish Date - Oct 02 , 2025 | 10:27 AM

విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు.

CM Revanth Reddy:  విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్
CM Revanth Reddy

విజయదశమి పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు.


నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్:

  • ఉదయం 10.30 కు లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ లో గాంధీ జయంతి వేడుకలు.

  • బాపూజీ సమాధి వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు.

  • బాపూ స్మారక భవనాన్ని సందర్శిస్తారు. సర్వమత ప్రార్ధనలు, భజనల్లో పాల్గొంటారు.

  • గవర్నర్ ఈ వేడుకలకు హాజరవుతారు. గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ వేడుకల్లో పాల్గొంటారు.

  • మధ్యాహ్నం 1.30 కు హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి సొంత గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లెకు బయల్దేరుతారు.

  • మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • రాత్రి 10 గంటలకు కొడంగల్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 10:34 AM