Indian Women Hockey: సలీమాకే పగ్గాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:13 AM
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యుల జట్టుకు ప్రస్తుత సారథి...
న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యుల జట్టుకు ప్రస్తుత సారథి, మిడ్ఫీల్డర్ సలీమా టేటెనే కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ టోర్నీ వచ్చేనెల 5 నుంచి 14 వరకు చైనాలో జరగనుంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి