Bandi Sanjay: కేటీఆర్, కాంగ్రెస్పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 22 , 2025 | 03:14 PM
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రబారీల సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ.. కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
1/7
కేటీఆర్, కాంగ్రెస్పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
2/7
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రబారీల సమావేశంలో బండి సంజయ్ ప్రసంగం
3/7
కేటీఆర్, కాంగ్రెస్పై విరుచుకుపడ్డ బండి సంజయ్
4/7
కాంగ్రెస్, బీఆర్ఎస్లు దొంగనాటకాలు ఆడుతున్నాయన్న కేంద్రమంత్రి
5/7
కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అవినీతిపరులే అంటూ ఫైర్
6/7
ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ డబ్బులిచ్చే ఏటీఎం అంటూ బండిసంజయ్ విమర్శలు
7/7
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రబారీల సమావేశంలో పాల్గొన్న నాయకులు, ప్రబారీలు
Updated at - Feb 22 , 2025 | 03:16 PM