గ్లోబల్ సమ్మిట్కు పోటెత్తిన సందర్శకులు
ABN, Publish Date - Dec 09 , 2025 | 03:48 PM
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను సోమవారం (డిసెంబర్ 8) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సమ్మిట్కు రెండో రోజు.. అంటే మంగళవారం (డిసెంబర్ 9) ఈ రోజు సందర్శకులు పోటెత్తారు.
1/12
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను సోమవారం (డిసెంబర్ 8) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సమ్మిట్కు రెండో రోజు.. అంటే మంగళవారం (డిసెంబర్ 9) ఈ రోజు సందర్శకులు పోటెత్తారు.
2/12
ఈ సమ్మిట్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.
3/12
ఈ ప్రదర్శనలో రోబో అందరిని విశేషంగా ఆకట్టుకుంది.
4/12
ప్రదర్శనలో ఉంచిన వాటి వివరాలను నిర్వహకులను అడిగి తెలుసుకొంటున్న హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్
5/12
ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బ్లూ ప్రింట్ను ఆసక్తిగా గమనిస్తున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. అందుకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరిస్తున్న నిర్వాహకులు
6/12
బొమ్మ చేతిలో ఉంచిన వాద్య పరికరాన్ని ఆసక్తిగా గమనిస్తున్న యువతి.
7/12
సమ్మిట్కు వచ్చిన సందర్శకులు
8/12
ఈ సందర్శనకు వచ్చిన యువతి చిత్ర పటాన్ని గీస్తున్న బాలబాలికలు.
9/12
ఈ సమ్మిట్లో ప్రదర్శనకు ఉంచిన వాటిని తన సెల్ ఫోన్లో బంధిస్తున్న యువతి
10/12
సమ్మిట్కు వచ్చిన సందర్శకులతో కోలాహలంగా మారిన ఫ్యూచర్ సిటీ ప్రాంగణం.
11/12
ఈ ప్రదర్శనలో ఉంచి యుద్ధ విమానాలు. వాటిని సెల్పీ తీసుకుంటున్న యువతులు
12/12
రెండో రోజు సమ్మిట్కు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులు. ఈ సమ్మిట్కు దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Updated at - Dec 09 , 2025 | 03:51 PM