తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది

ABN, Publish Date - Dec 10 , 2025 | 05:03 PM

తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (గురువారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది. తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 1/12

తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 2/12

రేపటి (గురువారం) ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 3/12

3836 గ్రామపంచాయతీలకు, 27,960 వార్డులకు పోలింగ్ జరుగనుంది.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 4/12

13127 మంది సర్పంచ్ పదవికి పోటీ చేయనున్నారు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 5/12

67,893 మంది వార్డ్ మెంబర్ కోసం పోటీకి దిగారు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 6/12

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల మైదానంలో సర్పంచ్ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్న ఎన్నికల అధికారులు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 7/12

స్థానిక సంస్థల ఎన్నికల కోసం మెటీరియల్‌ను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న అధికారులు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 8/12

ఎన్నికల సామాగ్రిని గ్రామాలకు తీసుకెళ్తున్న అధికారులు

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 9/12

ఎన్నికల కేంద్రాలకు తరలించే సామాగ్రిని, బాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకుంటున్న ఎన్నికల అధికారులు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 10/12

ఎలక్షన్ సామాగ్రితో బస్సుల్లో గ్రామాలకు వెళ్తున్న సిబ్బంది.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 11/12

ఎన్నికల్లో బందోబస్తు గురించి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్న వనపర్తి జిల్లా ఎస్పీ సునీత. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది 12/12

వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి.

Updated at - Dec 10 , 2025 | 05:07 PM