నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు..

ABN, Publish Date - Sep 05 , 2025 | 08:58 PM

భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరాడు. మహిళలు కోలాటం చేస్తూ.. వినాయకుడికి వీడ్కోలు చెప్పారు.

Updated at - Sep 05 , 2025 | 09:08 PM