నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు..
ABN, Publish Date - Sep 05 , 2025 | 08:58 PM
భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరాడు. మహిళలు కోలాటం చేస్తూ.. వినాయకుడికి వీడ్కోలు చెప్పారు.
1/5
గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. దీంతో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వేళ అయింది.
2/5
ఊరు వాడలలో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా భక్తులు తీసుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిమజ్జనం జరుగుతుంది.
3/5
ఈ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
4/5
అలాగే ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సైతం చర్యలు చేపట్టారు.
5/5
భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు. కోలాటం చేస్తూ... వినాయకుడిని నిమజ్జనానికి తీసుకు వెళ్తున్న మహిళలు.
Updated at - Sep 05 , 2025 | 09:08 PM