Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పర్యటించిన అధికారులు
ABN, Publish Date - Oct 25 , 2025 | 12:19 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
1/6
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పర్యటించిన రైల్వే అధికారులు
2/6
ప్రస్తుతం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు
3/6
అభివృద్ధి పనులు చివరకు దశకు చేరుకున్నాయని ఇటీవల తెలిపిన అధికారులు
4/6
ఈ పనుల నిమిత్తం పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు
5/6
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేందుకు భారీ ఎత్తున నిధులు కేటాయించిన కేంద్రం
6/6
2026 సంక్రాంతి నాటికి స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ అవుతాయని తెలిపిన అధికారులు
Updated at - Oct 25 , 2025 | 12:20 PM